Homenewsఏపీలో మహిళలకు ఈ పథకం గురించి తెలుసా.. ఒక్కొక్కరికి రూ.5వేలు ఉచితంగా ఇస్తారు, దరఖాస్తు చేస్కోండి

ఏపీలో మహిళలకు ఈ పథకం గురించి తెలుసా.. ఒక్కొక్కరికి రూ.5వేలు ఉచితంగా ఇస్తారు, దరఖాస్తు చేస్కోండి

Published on

spot_img

గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయం, పోషకాహారం, ఆరోగ్య పర్యవేక్షణ అందించే ప్రధానమంత్రి మాతృత్వ యోజన (పీఎంఎంవీవై) పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. మొదటి కాన్పులో రూ. 5 వేలు, రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే రూ. 6 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యం. పథకం వివరాలు ఇలా ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్భిణుల కోసం ఒక మంచి పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్రం సహకారంతో ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయం అందిస్తారు. అలాగేవారికి మంచి పోషకాహారం అందించి, ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృత్వ యోజన (పీఎంఎంవీవై) కింద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అండగా నిలుస్తోంది. ప్రసవ సమయంలో అయ్యే ఖర్చులకు ఇబ్బందులు లేకుండా.. చేయూతనిస్తోంది. మొదటిసారి తల్లి కాబోయే వారికి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. ఒకవేళ రెండోసారి కూడా ఆడపిల్ల పుడితే, అదనంగా మరో వెయ్యి రూపాయలు కలిపి మొత్తం 6 వేల రూపాయలు ఇస్తారు.

Latest articles

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త నేటి నుంచి లడ్డూలు ఉచితంగా ఇస్తారు

శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు...

More like this

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...