ఏపీలో మహిళలకు ఈ పథకం గురించి తెలుసా.. ఒక్కొక్కరికి రూ.5వేలు ఉచితంగా ఇస్తారు, దరఖాస్తు చేస్కోండి

Date:

గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయం, పోషకాహారం, ఆరోగ్య పర్యవేక్షణ అందించే ప్రధానమంత్రి మాతృత్వ యోజన (పీఎంఎంవీవై) పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. మొదటి కాన్పులో రూ. 5 వేలు, రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే రూ. 6 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యం. పథకం వివరాలు ఇలా ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్భిణుల కోసం ఒక మంచి పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్రం సహకారంతో ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయం అందిస్తారు. అలాగేవారికి మంచి పోషకాహారం అందించి, ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృత్వ యోజన (పీఎంఎంవీవై) కింద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అండగా నిలుస్తోంది. ప్రసవ సమయంలో అయ్యే ఖర్చులకు ఇబ్బందులు లేకుండా.. చేయూతనిస్తోంది. మొదటిసారి తల్లి కాబోయే వారికి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. ఒకవేళ రెండోసారి కూడా ఆడపిల్ల పుడితే, అదనంగా మరో వెయ్యి రూపాయలు కలిపి మొత్తం 6 వేల రూపాయలు ఇస్తారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...