Homenewsఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.7వేలు జమ, అర్హులైన రైతులు చనిపోతే ఇలా చేయండి

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.7వేలు జమ, అర్హులైన రైతులు చనిపోతే ఇలా చేయండి

Published on

spot_img

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత డబ్బులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. అర్హులైన 46 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.7 వేలు చొప్పున జమ కానున్నాయి. ఆధార్ మ్యాపింగ్ వంటి సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులు రైతు సేవా కేంద్రాల్లో తమ స్టేటస్ తెలుసుకుని, మీ సేవ కేంద్రాల్లో పరిష్కరించుకోవచ్చు. ఎన్నికల హామీలో భాగంగా ఈ పథకం కింద మొత్తం రూ.20 వేలు అందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదలపై క్లారిటీ ఇచ్చింది. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత డబ్బులు విడుదలపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష చేశారు. ఈ నెల 19న ‘అన్నదాత – సుఖీభవ’ రెండో విడత నిధుల విడుదలకు సన్నద్ధం అవుతుండగా.. అధికారులతో ఈ అంశంపై చర్చించారు. ఈ నెల 19న రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రాష్ట్ర వాటా కింద రూ.5 వేలు, కేంద్రం వాటా కింద రూ.2 వేలు కలిపి ఒక్కొక్కరికి రూ.7 వేలు చొప్పున జమ చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా కమలాపురంలో నిధులు విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. ‘అన్నదాత – సుఖీభవ’ కింద రెండో విడతలో 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది

Latest articles

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త నేటి నుంచి లడ్డూలు ఉచితంగా ఇస్తారు

శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు...

More like this

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...