Homenewsపాత ప్లేయర్లను వెనక్కి తెచ్చుకునే ప్లాన్‌లో ముంబై.. కేకేఆర్, సన్‌రైజర్స్‌తో చర్చలు

పాత ప్లేయర్లను వెనక్కి తెచ్చుకునే ప్లాన్‌లో ముంబై.. కేకేఆర్, సన్‌రైజర్స్‌తో చర్చలు

Published on

spot_img

ఐపీఎల్ 2026 కోసం ముంబై ఇండియన్స్ తమ జట్టును బలోపేతం చేసుకుంటోంది. లక్నో నుంచి శార్ధూల్ ఠాకూర్‌ను తీసుకుంటున్న వార్తలు వచ్చిన తర్వాత, ఇప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను తిరిగి జట్టులోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. గతంలో ముంబై తరఫున ఆడిన మార్కండే, కేకేఆర్‌లో ఆడే అవకాశం దక్కలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి రాహుల్ చహార్‌ను కూడా తిరిగి తీసుకురావాలని ముంబై యోచిస్తోంది

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు అన్ని ఫ్రాంఛైజీలు తమ తమ జట్లను స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడ్డాయి. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ట్రేడ్ విండోలో బిజీగా మారింది. తమ పాత టాలెంటెడ్ ప్లేయర్లు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్లని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాల్లో మునిగిపోయింది. ఇప్పటికే ఇప్పటికే శార్ధూల్ ఠాకూర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తీసుకున్న ముంబై జట్టు, ఇప్పుడు మరో ఇద్దరు మాజీ ఆటగాళ్లను తిరిగి తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో కొలకతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

Latest articles

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త నేటి నుంచి లడ్డూలు ఉచితంగా ఇస్తారు

శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు...

More like this

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...