Homenewsవిశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

Published on

spot_img

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. ఇలా ఫ్లైఓవర్, మెట్రో లైన్ పనులు కలిపి చేపడితే.. రెండు నాగరాల్లో.. NHAI, మెట్రో రైలు కార్పొరేషన్లకు రూ. 563 కోట్లు ఆదా అవుతుందని అంచనా. ఫ్లైఓవర్లు, మెట్రో లైన్ వేర్వేరుగా నిర్మిస్తే ఖర్చు ఎక్కువ అవడంతో పాటు.. నగరాల్లో భూసేకరణ వ్యయం కూడా అదనపు భారం అవుతుంది

ఫ్లైఓవర్లు, మెట్రో లైన్‌ను వేర్వేరుగా నిర్మిస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇక నగరాల్లో భూసేకరణ వ్యయం కూడా అదనపు భారం. ఈ సమస్యను పరిష్కరించడానికి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌లో.. కింద వాహనాలు, పైన మెట్రో రైలు పరుగులు పెడుతుంది. ఇప్పటికే ఈ విధానాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ డబులు డెక్కర్ కారిడార్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో.. జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) సిద్ధమైంది

Latest articles

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్.. ఇకపై ఎన్ని అరవణ ప్రసాదం డబ్బాలు ఇస్తారంటే.

వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని...

2026లో వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది....

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు...

Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ వారికి రూ.లక్ష పూర్తి వివరాలు ఇవే.

ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన కౌలు రైతులకు...

More like this

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్.. ఇకపై ఎన్ని అరవణ ప్రసాదం డబ్బాలు ఇస్తారంటే.

వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని...

2026లో వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది....

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు...