Homenewsసరదాకేమో అనుకున్నా, అస్సలు ఊహించలేదు.. టాలీవుడ్ నటిపై ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్

సరదాకేమో అనుకున్నా, అస్సలు ఊహించలేదు.. టాలీవుడ్ నటిపై ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్

Published on

spot_img

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటింది! ఇటీవల జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఆమెను అభినందిస్తూ, చీరకట్టులో పవర్ లిఫ్టింగ్ చేయడం చూసి మొదట సరదా అనుకున్నానని, కానీ ఆమె నిబద్ధత చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు. ట్రోలింగ్‌పై స్పందిస్తూ, తన విజయాలతోనే సమాధానం చెప్పానని ప్రగతి పేర్కొంది

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి సినిమాల్లో మాత్రమే కాదు.. పవర్ లిఫ్టింగ్‌లో కూడా అదరగొడుతున్నారు. ఇటీవల జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించారు. ఓవరాల్‌గా సిల్వర్‌ మెడల్‌, డెడ్‌ లిఫ్ట్‌నకు గోల్డ్‌ మెడల్‌, బెంచ్‌, స్క్వాట్‌ లిఫ్టింగ్‌లో మరో రెండు సిల్వర్‌ మెడల్స్‌ వచ్చాయి. ప్రగతిపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ప్రగతి పవర్ లిఫ్టింగ్‌లో పతకాలు సాధించడంపై ఎమ్మెల్సీ నాగబాబు కూడా స్పందించారు.. ఆమెను అభినందించారు. ప్రగతి పవర్ లిఫ్టింగ్ చేస్తుంటే సరదాగా అనుకున్నానని.. కానీ ఇలా స్పోర్ట్స్‌లో కూడా రాణిస్తూ పతకాలు గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Latest articles

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్.. ఇకపై ఎన్ని అరవణ ప్రసాదం డబ్బాలు ఇస్తారంటే.

వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని...

2026లో వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది....

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు...

Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ వారికి రూ.లక్ష పూర్తి వివరాలు ఇవే.

ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన కౌలు రైతులకు...

More like this

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్.. ఇకపై ఎన్ని అరవణ ప్రసాదం డబ్బాలు ఇస్తారంటే.

వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని...

2026లో వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది....

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు...