తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. బుధవారం నుంచి నిధులను విడుదల చేస్తోంది. 24వ తేదీలోగా విడతల వారీగా అందరికీ అందించనుంది. 22వ తేదీన కొంతమంది ఖాతాల్లో జమ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలపై స్పష్టత ఇచ్చింది. జులై 22 నుంచి 24 వరకు అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు ప్రకటించింది....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపబోమని కూటమి నేతలు పదేపదే చెబుతున్న నేపథ్యంలో, తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ట్రూ-అప్ ఛార్జీలపై ప్రతిపాదనలు...
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని విద్యాసంస్థలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం రూ.118.89 కోట్ల నిధులను కేటాయించి, డిజిటల్ తరగతి గదులు, కొత్త హాస్టల్...