ఆంధ్రప్రదేశ్లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి రాజధాని...
విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. ఇలా ఫ్లైఓవర్, మెట్రో లైన్ పనులు కలిపి చేపడితే.. రెండు నాగరాల్లో.. NHAI, మెట్రో రైలు కార్పొరేషన్లకు రూ. 563 కోట్లు ఆదా అవుతుందని అంచనా. ఫ్లైఓవర్లు, మెట్రో లైన్ వేర్వేరుగా...
ఆంధ్రప్రదేశ్లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి రాజధాని...
విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. ఇలా ఫ్లైఓవర్, మెట్రో లైన్ పనులు కలిపి చేపడితే.. రెండు నాగరాల్లో.. NHAI, మెట్రో రైలు కార్పొరేషన్లకు రూ. 563 కోట్లు ఆదా అవుతుందని అంచనా. ఫ్లైఓవర్లు, మెట్రో లైన్ వేర్వేరుగా...
ఆంధ్రప్రదేశ్లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి రాజధాని...
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్ల మండలం కెల్ల వద్ద సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది.
సుమారుగా 8 వేల కోట్ల పెట్టుబడితో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. రెండు...
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ డిసెంబర్ 7న పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, నవంబర్ 23 ఉదయం సాంగ్లీలో జరగాల్సిన అసలు వేడుక, స్మృతి తండ్రికి అకస్మాత్తుగా...
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ డిసెంబర్ 7న పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, నవంబర్ 23 ఉదయం సాంగ్లీలో జరగాల్సిన అసలు వేడుక, స్మృతి తండ్రికి అకస్మాత్తుగా అనారోగ్య సమస్య రావడంతో రద్దు చేశారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పలాష్, మరో మహిళకు సంబంధించినవిగా చెబుతున్న చాట్ స్క్రీన్షాట్లు బయటకు రావడంతో, మోసం చేశారనే...