నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేయటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం గోవింద నామాలను...
రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ చేయించాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. వారం వ్యవధిలో ఏపీలో ముగ్గురు అమ్మాయిలు బలైపోయారని.. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాలు...