Andhra Pradesh News

రైతులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మిర్చికి మంచి ధర, ఎగుమతి సమస్యలు ఉండవు.. గుంటూరు లాంఫాం శాస్త్రవేత్తల సూచనలు

గుంటూరు మిర్చికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. ఇటీవల ఎగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రసాయన అవశేషాలు, అఫ్లాటాక్సిన్‌, అధిక తేమశాతం వంటి కారణాలతో చైనా, శ్రీలంక వంటి దేశాలు మన మిర్చి కంటైనర్లను...

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు 25 శాతం ఖర్చు చేస్తే చాలు.. ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటున్న కేశినేని నాని

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి స్పందించారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ మెట్రో ప్రాజెక్టు విజయవాడకు వరమా? శాపమా? అనే చర్చను తెరపైకి తీసుకొచ్చారు. విజయవాడలో ప్రధానంగా బందర్‌...

ఏపీకి కేంద్రం మరో శుభవార్త.. ఎండీఎల్‌ షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌.. రూ.26,000 కోట్ల పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. ప్రముఖ రక్షణ రంగ ప్రభుత్వరంగ సంస్థ మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (MDL) రాష్ట్రంలో షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దుగరాజపట్నంలో...

‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’లో పాల్గొన్న సీఎం చంద్ర‌బాబు

https://www.youtube.com/watch?v=YsSxSRDyGG0 స్వచ్ఛతతోనే ఆరోగ్యకరమైన సమాజం.. పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్రను సాకారం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌‌నుంచి CISF బలగాల ఉపసంహరణ?.. 3 నెలల నోటీస్ , నవంబరు 17 డెడ్‌లైన్!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ భద్రత, అగ్నిమాపక సేవలు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్‌ (CISF) బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు...

Popular

Subscribe

spot_imgspot_img