ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సంఘాల ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో హోమ్స్టేలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పర్యాటకులు, భక్తులకు తక్కువ ఖర్చుతో వసతి, భోజనం అందించడంతోపాటు మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి మంచి ఆదాయం పొందేలా ‘చాయ్ రాస్తా’ పేరుతో...
ఏపీ రాజధాని అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు పడింది. ఎస్బీఐ హౌసింగ్ ప్రాజెక్ట్కు సంబంధించి SBI-APCRDA మధ్య భూ అగ్రిమెంట్ పూర్తైంది.
అమరావతి, ఆగస్టు 21: ఏపీ రాజధాని అమరావతిలో...
టోల్ ప్లాజాల వద్ద కొత్త సిస్టమ్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డిజిటల్ లోకల్ టోల్ పాస్ వ్యవస్థను తీసుకొచ్చింది. టోల్ గేట్లకు సమీపంలో 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలు దీనిని ఆన్లైన్...