వరుణ్ హెల్త్ సెంటర్, విజయవాడలో కేవలం రూ.30కే కన్సల్టేషన్ ఫీజుతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజల కోసం స్థాపించబడిన ఈ కేంద్రం డయాగ్నస్టిక్ పరీక్షలు, తక్కువ ధరల మందులు...
రేషన్ కార్డు ఉన్నవారికి కూటమి సర్కార్ ఊరట కలిగించింది. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునే ప్రాసెస్ను మరింత సులభతరం చేయనుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను నారా లోకేష్ ఆదేశించారు....
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టిక్కెట్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇప్పుడు గెలిచిన వారిలో కొందరిని మార్చేందుకు పవన్ కల్యాణ్...