పవన్ కొత్త ప్లాన్ తో వచ్చే ఎన్నికలకు వెళుతున్నారటగా

Date:

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టిక్కెట్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇప్పుడు గెలిచిన వారిలో కొందరిని మార్చేందుకు పవన్ కల్యాణ్ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గాల్లో బలమైన జనసేన నేతలను ఎంపిక చేయాలని పార్టీ ముఖ్య నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉండి, ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలను గుర్తించి వారి పేర్లను ఇవ్వాలని కూడా పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రోజుకు కేవలం రూ.50 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు.. అద్భుతమైన స్కీమ్‌..!

Post Office Gram Suraksha Scheme: రోజువారీ జీవితంలోని అన్ని ఖర్చులను...

చూస్తుండగానే చేజారిన జీవితం.. హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో చూడండి..

ప్రమాదం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రకృతి వైపరీత్యమైనా,...

కేంద్రాన్ని ఒప్పించిన ఏపీ ప్రభుత్వం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, జులై 2న ఫిక్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఢిల్లీ పర్యటనలో...