పవన్ కొత్త ప్లాన్ తో వచ్చే ఎన్నికలకు వెళుతున్నారటగా

Date:

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టిక్కెట్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇప్పుడు గెలిచిన వారిలో కొందరిని మార్చేందుకు పవన్ కల్యాణ్ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గాల్లో బలమైన జనసేన నేతలను ఎంపిక చేయాలని పార్టీ ముఖ్య నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉండి, ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలను గుర్తించి వారి పేర్లను ఇవ్వాలని కూడా పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు సమాచారం.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...