తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు సంబంధించి 13,95,43,231 లడ్డూలను విక్రయించారు. 2025-2026 (ఏడాదిలో)లో అదనంగా 1.76 కోట్ల లడ్డూ ప్రసాదాలను విక్రయించారు. ఈ లడ్డూ విక్రయాల...
ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్ఛేంజ్లు ప్లాన్ చేశారు. గుంటూరు, విజయవాడ చుట్టూ ప్లాన్ చేయగా.. మొత్తం 19 ప్రాంతాల్లో ఇంటర్ఛేంజ్లు ఏర్పాటు చేయనున్నారు. గతంలో 17చోట్ల ప్రతిపాదించగా.....
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ముందుగా అనుకున్న జూన్ నెలకంటే ఒకట్రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్ట్ నెలలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయానికి తుది...
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత దక్కింది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో చట్టరూపం దాల్చింది.. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి...
Tirumala Hundi Issue: శ్రీవారి హుండీలో చెల్లని నోట్ల సమస్య.. టీటీడీకి తలనొప్పి
భారత్లో డీమోనిటైజేషన్ తర్వాత పాత రూ.500, రూ.1000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొత్తగా...