తాజా వార్తలు

Bhogapuram: గ్రాండ్‌గా అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బుధవారం (జూలై 22) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీన జరగనున్న అల్లూరి సీతారామరాజు...

భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి.. భర్త ఆత్మహత్య! సూసైడ్ నోట్‌లో చివరి కోరిక..

ఓ కుటంబం మొత్తం సొంత ఇంట్లోనే ఒకేసారి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తొలుత భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి.. ఆపై ఉరి వేసుకుని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ...

అవినీతికి చెక్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..

రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాలనా వ్యవస్థలో అవినీతికి చెక్ పెడుతూ, నిఘాను పటిష్టం చేసేందుకు గెజిటెడ్ అధికారులకు అగ్రీడ్...

CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళనలు 32వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు తమ డిమాండ్లను మరింత విస్తరించారు. జూలై 20న శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్న వారిపై...

Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!

కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో అర్ధరాత్రి జరిగిన దారి దోపిడీ తీవ్ర కలకలం రేపింది. ముసుగులు ధరించి ఆయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించి, వృద్ధుడిపై దాడి చేసి బంగారం, రూ.50...

Popular

Subscribe

spot_imgspot_img