తాజా వార్తలు

ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ సర్కారు.. ఎవరెవరంటే?

తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ తరఫున కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముగ్గురు కాంగ్రెస్ శాసనసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత ప్రాధాన్యతను ఇచ్చింది. సీనియర్ ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరియు...

Andhra News: ఏపీలో ఫిల్మ్ ఛాంబర్ నిర్మాణానికి లైన్‌ క్లియర్.. ఎక్కడ కట్టబోతున్నారంటే?

ఏపీలో సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లేందుకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విశాఖ నగరంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు ముందుకు...

క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. లొకేషన్ ఒకటైతే వంట మరోచోట.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీల వినియోగం పెరుగుతుండటంతో క్లౌడ్ కిచెన్లు భారీగా పుట్టుకొస్తున్నాయి. ఈ క్లౌడ్ కిచెన్లలో నాణ్యతలేని ఆహారం తయారు చేస్తున్నారన్న ఫిర్యాదులతో ఫుడ్ సేఫ్టీ అధికారులు, సైబరాబాద్ మున్సిపల్...

ప్రకాశానికి పొగాకు కష్టాలు.. వేలం కేంద్రాల్లో రైతుల కన్నీళ్లు!

పొగాకు సాగు అనగానే రాష్ట్రంలో ముందుగా గుర్తొచ్చేది ప్రకాశం జిల్లానే. టంగుటూరు, కందుకూరు వేలం కేంద్రాలతో పాటు మార్కాపురం జిల్లాలోని పొదిలి, కనిగిరి వేలం కేంద్రాల్లో ఈ పొగాకు బేళ్లను రైతులు విక్రయిస్తుంటారు....

కరోనా రక్కసి.. ఏపీని ముంచెత్తుతున్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్.. 26కి చేరిన పాజిటివ్ కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26కు చేరింది. ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, వారంతా దీర్ఘకాలిక...

Popular

Subscribe

spot_imgspot_img