Vijaypat Singhania Death: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రేమండ్ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్పత్ సింఘానియా ఇక లేరు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన.. శనివారం తుదిశ్వాస విడిచారు....
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ.. కేబినెట్ కీలక తీర్మానం చేసింది. అదే సమయంలో ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్-5ని సవరించాలని కూడా మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో...
Govt Pension Scheme: నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే జీవితాంతం నెలకు రూ.3,000 పెన్షన్ పొందే అద్భుత పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అదే ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపబోమని కూటమి నేతలు పదేపదే చెబుతున్న నేపథ్యంలో, తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ట్రూ-అప్ ఛార్జీలపై ప్రతిపాదనలు...
తెల్లవారుజామునే ప్రాణాలు కరిగిపోయాయి. గమ్యస్థానానికి చేరుకునేలోపే, మృత్యువు అగ్నికీలల రూపంలో దాడి చేసింది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది. మరోసారి ట్రావెల్స్ బస్సు...