తాజా వార్తలు

Thalliki Vandanam: రేపే అకౌంట్లోకి రూ.13 వేలు.. అందరూ రెడీగా ఉండండి.. టైమ్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలపై స్పష్టత ఇచ్చింది. జులై 22 నుంచి 24 వరకు అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు ప్రకటించింది....

“మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మార్చి చూపిస్తా”: ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నారా లోకేశ్

2019 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడుని కూడా అవహేళన చేశారని.. ఆ కసితోనే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక సంకల్పం పెట్టుకున్నానని నారా లోకేశ్ అన్నారు. మంగళగిరిని దేశంలోనే నెంబర్...

Tatkal Ticket Booking: IRCTC కొత్త వెబ్‌సైట్‌లో తత్కాల్ టిక్కెట్లను త్వరగా ఎలా బుక్ చేసుకోవాలి?

కొత్త వెబ్‌సైట్ వేగంగా లోడ్ అవ్వడం, తక్కువ క్యాప్చాలు, సరళమైన ఇంటర్‌ఫేస్ వంటివి ఇన్‌స్టంట్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు విజయవంతంగా టిక్కెట్లు పొందే అవకాశాలను బాగా పెంచుతాయని రైల్వే అధికారులు ఆశిస్తున్నారు. వెబ్‌సైట్...

ఏఐ రేసులో దూసుకెళ్తున్న AP.. టీసీఎస్- ఓపెన్ ఏఐ డేటా సెంటర్ డీల్.. వైజాగ్‌లో 200 ఎకరాలు కేటాయింపు!

ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్‌లో దూసుకెళ్తోన్న దిగ్గజం ఓపెన్ ఏఐ, టాటా గ్రూప్‌తో కలిసి భారత్‌లో తొలి ఏఐ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా ఏపీలోని అనకాపల్లిలో (విశాఖపట్నం) టీసీఎస్‌కు...

కేంద్రం కీలక నిర్ణయం- ఏపీలో ఆక్వా రైతులకు అదిరిపోయే శుభవార్త- అసలేం జరిగిందంటే?

డబ్ల్యూటీఓ మత్స్య సబ్సిడీల ఒప్పందంలో భారత్ చేరింది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల రైతులకు (ఆక్వా) భారీ ఊరట లభించనుంది. ఈ నిబంధనలు సముద్ర వేటకు మాత్రమే వర్తిస్తాయి కాబట్టి ఏపీలోని ఆక్వాకల్చర్...

Popular

Subscribe

spot_imgspot_img