తాజా వార్తలు

థ్యాంక్స్ చెప్పి క్లోజ్ చేశారు.. మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..

రా ఎన్టీఆర్ సంస్థ అకస్మాత్తుగా తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఎన్టీఆర్ అభిమానుల ఒత్తిడి, ఎన్టీఆర్ కార్యాలయం స్పందన, విమర్శల ప్రభావమా లేదా మరేదైనా...

క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు.. దరఖాస్తుకు ఆధార్‌ ఉంటే చాలు, ఫోన్ నుంచే ఫీజు చెల్లింపు

క్యూర్‌ పరిధిలో పదేళ్ల నుంచి నివాసం ఉంటున్న నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులని హౌసింగ్ శాఖ కమిషనర్ వి.పి.గౌతమ్ తెలిపారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం...

వెంటనే ఆ ఇంటి పట్టాలను రద్దు చేయండి.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు పంపిణీ చేసిన నకిలీ ఇళ్ల పట్టాల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇళ్ల పట్టాల రద్దుకు సంబంధించి నాలుగు...

ఓ ఐడియాతో టీటీడీకి ప్రతి ఏటా రూ.5కోట్లు సేవ్.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

తిరుమలలో గ్రీన్ ఎనర్జీ వెలుగులు కనిపిస్తున్నాయి. కొండపై పవన విద్యుత్తు ఉత్పత్తికి దాతల తోడ్పాటు అందించడంతో టీటీడీకి ఏటా రూ.5 కోట్ల వరకు మిగులుతోంది. కొండపై ఉండే గాలిమరల సాయంతో పవన విద్యుత్...

తెలంగాణ రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ధాన్యం కొనుగోళ్లు పెంపు.. కేంద్రానికి బండి, కిషన్ రెడ్డి థ్యాంక్స్

తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రబీ సీజన్‌కు సంబంధించి బియ్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచింది. అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రైతులకు...

Popular

Subscribe

spot_imgspot_img