మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో వడ్డించిన ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు,...
అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు ఈ ప్రపంచం ఎంత చిన్నదో మనకు తెలియజేస్తాయి. ఎంత దూరం వెళ్లినా, ఎంత కాలం గడిచినా విధి అనేది మన అనుకునే బంధాలను ఏదో ఒక రోజు...
Tirumala Hundi Issue: శ్రీవారి హుండీలో చెల్లని నోట్ల సమస్య.. టీటీడీకి తలనొప్పి
భారత్లో డీమోనిటైజేషన్ తర్వాత పాత రూ.500, రూ.1000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొత్తగా...
తెల్లవారుజామునే ప్రాణాలు కరిగిపోయాయి. గమ్యస్థానానికి చేరుకునేలోపే, మృత్యువు అగ్నికీలల రూపంలో దాడి చేసింది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది. మరోసారి ట్రావెల్స్ బస్సు...