ఏపీలో మహిళలకు ఈ పథకం గురించి తెలుసా.. ఒక్కొక్కరికి రూ.5వేలు ఉచితంగా ఇస్తారు, దరఖాస్తు చేస్కోండి

Date:

గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయం, పోషకాహారం, ఆరోగ్య పర్యవేక్షణ అందించే ప్రధానమంత్రి మాతృత్వ యోజన (పీఎంఎంవీవై) పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. మొదటి కాన్పులో రూ. 5 వేలు, రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే రూ. 6 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యం. పథకం వివరాలు ఇలా ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్భిణుల కోసం ఒక మంచి పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్రం సహకారంతో ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయం అందిస్తారు. అలాగేవారికి మంచి పోషకాహారం అందించి, ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృత్వ యోజన (పీఎంఎంవీవై) కింద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అండగా నిలుస్తోంది. ప్రసవ సమయంలో అయ్యే ఖర్చులకు ఇబ్బందులు లేకుండా.. చేయూతనిస్తోంది. మొదటిసారి తల్లి కాబోయే వారికి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. ఒకవేళ రెండోసారి కూడా ఆడపిల్ల పుడితే, అదనంగా మరో వెయ్యి రూపాయలు కలిపి మొత్తం 6 వేల రూపాయలు ఇస్తారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...