పర్యాటక ప్రాంతాలు మరింత అభివృద్ధి

Date:

సీతంపేట ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దోనుబాయి జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన మన్యం సవారీ బైక్‌ర్యాలీని గురువారం పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణతో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. సీతంపేట నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తు దోనుబాయి సమీపంలో ఉన్న సున్నపుగెడ్డ జలపాతం వరకు ఈ బైక్‌ర్యాలీ సాగింది.

ప్రకృతి సోయగాలకు నిలయమైన సున్నపుగెడ్డ జలపాతం వద్ద టెంట్‌హౌస్‌లో కూర్చుని కట్టెలపొయ్యిపై చేసిన వంటకాలను కలెక్టర్‌, ఎమ్మెల్యే రుచి చూశారు. జిల్లాలో ఎన్నో జలపాతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు ఉన్నాయని, అక్కడికి వెళ్లే రహదారులను త్వరలోనే అభివృద్థి చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. కాంక్రీట్‌ జంగిల్‌ దాటి అడవుల్లో కనీసం 3గంటలు గడిపితే శరీరానికి లభించే ఆక్సిజన్‌

సహ జ వ్యవసాయంతో మంచి ఆదాయం వస్తుందని, మంచి ఆరోగ్యం కూడా సమ కూరుతుందని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన బూర్జగూడ గ్రామాన్ని సందర్శిం చారు. జీవ స్టార్స్‌ను పరిశీలించారు. కూరగాయలు, మామిడి మొక్కలు, నాటుకోళ్ల పెంపకం, జీవామృతం గురించి గిరిజన రైతులు కలెక్టర్‌కు వివరించారు. 30 గ్రామాల్లో 580మంది రైతులతో జీవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాబార్డ్‌ డీడీఎం దినేష్‌రెడ్డి వివరించారు. ఎమ్మెల్యే జయక్రిష్ణ, ఆర్ట్స్‌ సంస్థ డైరెక్టర్‌ నూక సన్యాసిరావు, మన్యం సహజ ఉత్పత్తుల కంపెనీ సీఈవో బి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...