Homenewsఏలూరు మెడికల్ కాలేజ్ గర్ల్స్‌ హాస్టల్‌లో ఎలుకల దాడి విద్యార్థినులపై ఎలుకల కదలికతో కలకలం

ఏలూరు మెడికల్ కాలేజ్ గర్ల్స్‌ హాస్టల్‌లో ఎలుకల దాడి విద్యార్థినులపై ఎలుకల కదలికతో కలకలం

Published on

spot_img

ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ గర్ల్స్‌ హాస్టల్‌లో శనివారం రాత్రి ఆరుగురు ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థినులను ఎలుకలు నిద్రలో ఉండగా కరిచాయి. గాయపడిన విద్యార్థినులను తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అత్యవసర విభాగంలో వారికి యాంటీ రేబీస్‌ (ARV), టిటానస్‌ (TT) ఇంజెక్షన్లు ఇచ్చారు.

హాస్టల్‌ కేర్‌టేకర్‌ సమాచారం ప్రకారం, హాస్టల్‌ ప్రాంగణం వద్ద జరుగుతున్న నిర్మాణ పనులు మరియు పర్యావరణ పరిశుభ్రత లోపం కారణంగా ఎలుకల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఈ ఘటనతో విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్టల్‌ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్‌ చేశారు.

ఈ ఘటనపై ఆరోగ్య మంత్రి వై. సత్యకుమార్‌ యాదవ్‌ తీవ్రంగా స్పందించారు. వెంటనే డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (DME) డాక్టర్‌ రఘునందన్‌కు ఆదేశాలు జారీ చేసి, హాస్టల్‌ వార్డెన్‌ మరియు ప్రైవేట్‌ పెస్ట్‌ కంట్రోల్‌ ఏజెన్సీకి నోటీసులు ఇవ్వాలని సూచించారు.

దీని తరువాత DME ప్రైవేట్‌ ఏజెన్సీకి షోకాజ్‌ నోటీసు జారీ చేయగా, హాస్టల్‌ వార్డెన్‌ నుంచి వివరణ కోరాలని కళాశాల ప్రిన్సిపాల్‌కు ఆదేశాలు జారీ చేశారు.

Latest articles

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్.. ఇకపై ఎన్ని అరవణ ప్రసాదం డబ్బాలు ఇస్తారంటే.

వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని...

2026లో వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది....

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు...

Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ వారికి రూ.లక్ష పూర్తి వివరాలు ఇవే.

ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన కౌలు రైతులకు...

More like this

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్.. ఇకపై ఎన్ని అరవణ ప్రసాదం డబ్బాలు ఇస్తారంటే.

వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని...

2026లో వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది....

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు...