ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్గా లిసా గిల్ పేరు సిఫార్సు.. కొత్త సంప్రదాయానికి తెర తీసిన కొలీజియం
ఏపీ హైకోర్టు తదుపరి సీజే (ప్రధాన న్యాయమూర్తి)గా జస్టిస్ లీసా గిల్ రానున్నారు. ఆమె ప్రస్తుతం పంజాబ్- హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ మేరకు సీజేఐ…
