Tag: #TempleNews #Radhakrishna #AndhraPradesh #Devotional #APNews

విజయవాడ దుర్గమ్మకు ఖరీదైన కానుక.. బంగారు జడను అందజేసిన పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి మరో విలువైన కానుక అందింది. దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) రూ.11 లక్షల విలువైన…