హ్యుందాయ్ బంపరాఫర్.. కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు.. ఏ మోడల్‌పై ఎంతో ఫుల్ లిస్ట్ ఇదిగో..

Date:

దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు.. విక్రయాలు పెంచుకునేందుకు ఆఫర్లు తీసుకొస్తూనే ఉంటాయి. ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ ఇండియా.. ఏప్రిల్ నెలలో పలు మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్ఠంగా రూ. 1.10 లక్షల వరకు వెర్నా ఐవీటీ మోడల్‌పై తగ్గింపులు అందిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలి కాలంలో కార్లను కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అవసరాలు అలా పెరిగిపోవడమో లేదా.. కార్ల ధరలు తగ్గడమో.. ఆదాయం పెరగడమో.. ఇలా ఏదైనా కారణం కావొచ్చు. కార్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో రోడ్లపైకి వచ్చే కార్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే గతేడాది కేంద్ర ప్రభుత్వం చిన్న కార్లపై జీఎస్టీని భారీగా తగ్గించింది. 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించగా.. ఇంకా అదనంగా సెస్ కూడా తొలగించింది. ఈ క్రమంలో వెంటనే కార్ల తయారీ కంపెనీలు ఈ జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాల్ని కస్టమర్లకు బదిలీ చేశాయి. దీనికి అదనంగా ఇతర ఆఫర్లను కూడా అందించాయి. దీంతో 2025 సెప్టెంబర్- అక్టోబరులో సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రికార్డులన్నీ బద్దలు కొట్టాయి

ఇంకా పోటీ విపరీతంగా పెరిగిపోయింది. పోటాపోటీగా కొత్త కొత్త మోడళ్లను తీసుకొస్తుండగా.. ఇదే సమయంలో పాత మోడల్స్‌ను వేగంగా విక్రయించేందుకు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. సాధారణంగా ఇయర్ ఎండ్ వేళ ఇలా ఎక్కువగా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కానీ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పుడు ఏప్రిల్ నెలకుగానూ తన వేర్వేరు మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్ఠంగా రూ. 1.10 లక్షల వరకు తగ్గింపులు ఇస్తుండటం విశేషం.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...