ఈ వర్షాకాలంలో ఇంటి ఆవరణలో లేదా కుండీల్లో కొన్ని పవిత్రమైన మొక్కలను నాటడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా తులసి, మందారం, మల్లె, పారిజాతం, బిల్వం వంటి మొక్కలను హిందూ సంప్రదాయంలో పవిత్రంగా పరిగణిస్తారు....
ఇంట్లోనే తాజా కొత్తిమీర పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ ట్రిక్ ప్రయత్నించండి. కొత్తిమీర విత్తనాలను ముందుగా స్వల్పంగా నలిపి, కొన్ని గంటలు నీటిలో నానబెట్టాలి. అనంతరం తడి మట్టిలో విత్తనాలను చల్లి, పలుచని...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల వాతావరణ పరిస్థితులు, నేల స్వభావానికి అనుగుణంగా పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తోంది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు...
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. సీడ్ యాక్సెస్ రోడ్డును వ్యతిరేకిస్తూ రైతులు...
ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. అర్హత కలిగిన ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్ను యూనిట్కు కేవలం రూ.1.50కే అందించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.
ఈ మేరకు సంబంధించిన జీవోను మంగళవారం పాలకొల్లులో...