రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం పోలీసు బలగాల గౌరవ...
ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల...
విశాఖపట్నంలోని పోలీస్ బ్యారక్స్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు....
రాష్ట్ర రాజధాని అమరావతిలో తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ పతాకాన్ని...
అనంతపురం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి...