Andhra Pradesh News

విశాఖలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అనగాని సత్యప్రసాద్, అభిషిక్త్ కిశోర్ జాతీయ పతాక ఆవిష్కరణ

విశాఖపట్నంలోని పోలీస్ బ్యారక్స్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు....

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

https://www.youtube.com/shorts/gpnjK0Aep2o విజయవాడలోని సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ...

అమరావతిలో తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు.. రాయపూడి పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

రాష్ట్ర రాజధాని అమరావతిలో తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ పతాకాన్ని...

అనంతపురంలో అంగరంగ వైభవంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి...

అమరావతిలో స్వాతంత్ర్య వేడుకలు.. ప్రసంగించిన సీఎం చంద్రబాబు

https://www.youtube.com/watch?v=6H6B_-3JhXo అమరావతిలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను, భారతదేశాన్ని నంబర్‌ వన్‌గా నిలపాలన్న లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర@2047’...

Popular

Subscribe

spot_imgspot_img