ఏపీకి కేంద్రం కొత్త రైల్వే లైన్ ప్రకటించింది. ఏపీ మీదుగా కొత్త రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టును ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం...
WhatsApp's New AI Scam Alert.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్య భాగమైపోయింది. అయితే సైబర్ నేరగాళ్లకు కూడా ఇది పెద్ద అడ్డాగా మారింది. రకరకాల...
https://www.youtube.com/watch?v=IW1Ex780W-w
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్మీట్ నిర్వహించి మెగా డీఎస్సీ అంశాన్ని బలంగా ప్రస్తావించారు. మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో అవకతవకలు, పారదర్శకత లోపించాయని...
ఇంటర్నెట్ వినియోగం ప్రపంచవ్యాప్తంగా చారిత్రక స్థాయికి చేరుకుంది. 2025 నాటికి సుమారు 6 బిలియన్ మంది, అంటే ప్రపంచ జనాభాలో 74 శాతం మంది ఆన్లైన్లోనే ఉంటున్నారు. అయినప్పటికీ దాదాపు 2.2 బిలియన్...
https://www.youtube.com/watch?v=iDhzxgXXPig
వెలగపూడి అమరావతిలోని అసెంబ్లీ హాల్లో 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ 7వ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన సభ కొలువుదీరింది. ఆగస్టు 17 నుంచి 20,...