రణ్బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ విడుదల తేదీపై నిర్మాత నమిత్ మల్హోత్రా స్పష్టత ఇచ్చారు. భారత్, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ...
సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతలకు ప్రత్యేకమైన కాంపౌండ్స్, గ్రూప్స్ ఉంటాయనే చర్చ చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి కాంపౌండ్స్ అనేవి పెద్దగా లేవని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం **‘వారణాసి’**పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కుతున్న...
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'ఐయామ్ గేమ్'. గత చిత్రం కాంత ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాతో...
తెలంగాణను విద్యారంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో 9 శాతం నిధులను విద్యారంగానికే కేటాయిస్తున్నామని...