అయోధ్య రామ మందిర ప్రసాదం పేరుతో సాధారణ స్వీట్లను ఆన్లైన్లో విక్రయించిన వ్యవహారంలో అమెజాన్కు షాక్ తగిలింది. ఈ కేసులో సంస్థకు రూ.1 లక్ష జరిమానా విధించారు. బిహార్ బ్రదర్స్ బ్రాండ్కు చెందిన...
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపిస్తూ స్కాటిష్ పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే, కేరళకు చెందిన నిధిన్ చంద్ను వివాహం చేసుకున్నారు. త్రిస్సూర్లోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో మంగళవారం ఉదయం కేరళ సంప్రదాయాల...
గత నాలుగు నెలల్లోనే 22 మంది దోషులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పులు ఇచ్చిన ఉత్తరప్రదేశ్ న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ బెంచ్ నుంచి దాదాపు 100 హత్య కేసులను అధికారులు బదిలీ చేశారు....
న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ పరిధికి వెలుపల నిర్మించిన అక్రమ నిర్మాణాలను భారత అధికారులు గురువారం జేసీబీల సాయంతో తొలగించారు. వీసా విభాగం వెలుపల రహదారిపై ఏర్పాటు చేసిన భద్రతా బారికేడ్లు, క్యూ నిర్వహణ...
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ఎమ్మెల్యేలకు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మొత్తం 234 మంది శాసనసభ్యులకు అధికారిక కారుతో పాటు ప్రత్యేక అలవెన్సులు అందించనున్నట్లు వెల్లడించారు....