HomenewsAndhra: చలి గడ్డకట్టడం ఎప్పుడైనా చూశారా ఈ వీడియో మీకోసమే

Andhra: చలి గడ్డకట్టడం ఎప్పుడైనా చూశారా ఈ వీడియో మీకోసమే

Published on

spot_img

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ గడ్డకట్టుకుపోతోంది. గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్స్ కు పడిపోతున్నాయి . పెరిగిన చలి తీవ్రత పొగ మంచుతో.. పలుచోట్ల గాజు ముక్కలా మంచు పేరుకు పోతోంది. పాడేరు మండలం సంగోడి పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో మంచు మేటలు కనిపిస్తున్నాయి.

జి మాడుగుల సొలభం, గడుతూరు, లోచలి లోనూ గడ్డకట్టిన మంచు దృశ్యాలు కనిపిస్తున్నాయి. వరి నూర్పులపై వేసిన టార్పాలిన్లు మంచుతో నిండిపోతున్నాయి. పొలం పనులకు వెళ్లిన గిరిజన రైతులు గజగజ వణికి పోతున్నారు. మంచు గడ్డలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మంచు పేరుకుపోయిన పొలాల్లలో పనులు చేయలేక కొందరు వెనుదిరుగుతున్నారు. ఉత్తరాది నుంచి వేస్తున్న గాలులే ఈ పరిస్థితిక కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఏజెన్సీలో ఓవైపు సింగిల్‌ డిజిట్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు…మరోవైపు దట్టంగా అలముకుంటున్న పొగమంచుతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటలైనా మంచుతెరలు వీడటంలేదు. శుక్రవారం మినుములూరు, అరకులో 4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

పాడేరులో 6, చింతపల్లి 5.2 డిగ్రీల ఉష్ణగ్రత రికార్డ్ అయింది. చలికి తట్టుకోలేక చలి మంటలు వేసుకుంటున్నారు ప్రజలు. ఉదయం పదిగంటలైనా పొగమంచు వీడకపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక.. వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నారు.

Latest articles

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్.. ఇకపై ఎన్ని అరవణ ప్రసాదం డబ్బాలు ఇస్తారంటే.

వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని...

2026లో వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది....

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు...

Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ వారికి రూ.లక్ష పూర్తి వివరాలు ఇవే.

ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన కౌలు రైతులకు...

More like this

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్.. ఇకపై ఎన్ని అరవణ ప్రసాదం డబ్బాలు ఇస్తారంటే.

వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని...

2026లో వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది....

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు...