Homenewsభారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్ళీ అల్ టైమ్ హై లెవెల్ కి చేరుకునే...

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్ళీ అల్ టైమ్ హై లెవెల్ కి చేరుకునే అవకాశం ఉందా?

Published on

spot_img

బంగారం ధరలు మళ్ళీ ఆకాశాన్ని అంటున్నాయి. గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర, ఈరోజు 22 క్యారెట్ల 1 గ్రాము ధర ఏకంగా రూ. 210 పెరిగి రూ. 11,715 లకి చేరింది. డిసెంబర్‌లో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, యూఎస్ బాండ్ ఈల్డ్ దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ఈ విధంగా పెరుగుతూ ఉండడం బంగారం కొనాలనుకునేవారికి ఆందోళన కలిగిస్తోంది.

వచ్చే నెల అనగా డిసెంబర్ యూఎస్ ఫెడరల్ మరొకసారి వడ్డీ రేట్లని తగ్గించే అవకాశం ఉందని అంచనాలు పెరగడంతో బంగారం ధరలు మూడు వారాల గరిష్ట స్థాయికి చేరాయి. మరొకవైపు డాలర్ విలువ కూడా హెచ్చు తగ్గులకి గురవుతూ ఉండడంతో పాటు యూఎస్ బాండ్ ఈల్డ్ కారణంగా బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తుంది.

దీపావళి పండుగ ముందు వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు అనంతరం భారీగా పతనం అవ్వడం జరిగింది. తిరిగి ఇప్పుడు మళ్ళీ బంగారం ధరలు అదే స్థాయిలో పెరగడం బంగారం కొనాలనుకునే వారికి ఆందోళలని కలిగిస్తుంది.

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర (Gold Price Today) ఏకంగా రూ. 210 పెరిగి రూ. 11,715 లుగాను, అలాగే 8 గ్రాముల బంగారం ధర రూ. 1680 పెరిగి రూ. 93,720 లుగా, అదేవిధంగా 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 2100 పెరిగి రూ. 1,17,150 లుగా ఉంది, ఇక నిన్నటి ధరలతో పోల్చితే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 2100 పెరిగింది.

Latest articles

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త నేటి నుంచి లడ్డూలు ఉచితంగా ఇస్తారు

శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు...

More like this

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...