బీజేపీ ఎమ్మెల్యే ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇంఛార్జ్.. ఎవరీ శ్యామలరావు?
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్గా లంక శ్యామలరావును పార్టీ అధిష్ఠానం నియమించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ…
