అన్నమయ్య ప్రాజెక్ట్ విపత్తు క్రెడిట్ జగన్కే దక్కుతుంది: పట్టాభి
ఏపీలో భగీరథ ప్రయత్నం జరుగుతోందని ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్ అన్నారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతోందని పేర్కొన్నారు. బుధవారం మీడియాతో…
