ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పేరుతో వైసీపీ అరాచకానికి పాల్పడుతోందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పరిస్థితులు...
హిందూ శాస్త్ర ప్రకారం, గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలను పాటిస్తారు. అయితే 2026 సంవత్సరంలో చంద్ర గ్రహణం రోజే రాఖీ పండుగ వచ్చేస్తోంది. కాగా, ఇప్పుడు...
ఒక వ్యక్తి ప్రాణం పోతే ఆ కుటుంబంలో చీకటి అలుముకుంటుంది. కానీ మన రాజకీయ క్షేత్రంలో మాత్రం ఆ శవం పైనే కుర్చీలాట మొదలవుతుంది. హత్య జరిగిన స్థలంలో పోలీసులు క్లూస్ కోసం...
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉద్యోగులకు చేసే చెల్లింపులు, రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన అంశాలపై ఏపీజేఏసీ (APJAC) అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయంలో...
వరి, మొక్కజొన్న రైతులకు ఎరువుల వినియోగంలో అత్యంత ప్రాధాన్యమైనది యూరియా. అయితే పొలంలో యూరియాను ఒకేసారి చల్లడంవల్ల మొక్కలకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అవసరానికి మించి వేస్తే తెగుళ్ల దాడి...