Tag: #APNews

Browse our exclusive articles!

అక్టోబర్‌లో DSC 2026 నోటిఫికేషన్.. డిసెంబర్‌లో పరీక్షలు’ విద్యాశాఖ క్లారిటీ

డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ విద్యాశాఖ తీపి కబురు తెలిపింది. వచ్చే అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అభ్యర్థులు తప్పుడు ప్రచారాలను నమ్మకుండా రానున్న డీఎస్సీపై...

Gen Z Career Tips: ఈ స్కిల్స్ మీ ఉద్యోగానికి శ్రీరామ రక్ష.. AI యుగంలో జెన్‌జీని లీడర్‌గా నిలబెట్టే టాప్ సీక్రెట్స్ ఇవే

ఏఐ మీ ఉద్యోగాన్ని మింగేస్తుందా? రాబోయే రోజుల్లో మీ కెరీర్ భద్రంగానే ఉంటుందా? టెక్నాలజీ ప్రపంచంలో ఏఐ విప్లవం సృష్టిస్తున్న వేళ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి సామాన్య ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరినీ...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. శ్రీశైలం జలాశయంలో ఈ సీజన్‌లో తొలిసారిగా జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం...

Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నాయకత్వంపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా...

New Power Connection: మీ ఇంటికి కొత్త విద్యుత్ కనెక్షన్ పొందటం ఎలా..? ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చాలా ఈజీ.. ఫీజు ఎంతంటే..?

కొత్త ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఇంటికి విద్యుత్ సరఫరా అనేది అవసరం. దీంతో కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. దీంతో...

Popular

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

Subscribe

spot_imgspot_img