శ్రావణ మాసంలోని శుక్రవారాలకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి...
విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తిరుపతి విమానాశ్రయాన్ని ఈ-వీసా ఎంట్రీ పాయింట్గా గుర్తిస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. దీంతో విదేశీ భక్తులకు...
దక్షిణ భారతదేశంలో ద్రౌపదీ దేవి సమేత పాండవ రాజుల ఆలయానికి ప్రత్యేకంగా రథం ఉన్న ఏకైక ఆలయంగా పుత్తూరు ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఎంతో ఆసక్తికరంగా...
Ashadha Amavasya Rituals: ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు, పితృదేవతల ఆరాధన విధానం, దానం చేయాల్సినవి, ఈ రోజున నివారించాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కుటుంబ సంప్రదాయాలు,...
అన్నమయ్య జిల్లా పీలేరు మండలం బోడుమల్లివారిపల్లిలో శివలింగం బయటపడింది. ఊరి శివార్లలోని మల్లేశ్వర కొండపై శివలింగం లభ్యమైంది. కొంతమంది పశువుల కాపర్లు ఈ శివలింగాన్ని కొండ మీద గుర్తించారు. ఊరిజనానికి ఈ సమాచారం...