ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడిన ఎల్పీజీ సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్యాస్ కొరతను ఎదుర్కొనే చర్యలపై ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, అవి పరిమిత ఫలితాలకే పరిమితమవుతున్న నేపథ్యంలో...
మిరప రైతులకు గత కొన్ని సంవత్సరాలుగా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి. అప్పుల భారంతో అనేక మంది రైతులు మిరప సాగును పూర్తిగా విరమించగా, మరికొందరు సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా...
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. త్వరలోనే ప్రజలు సరైన...
AP Barrier-Free Toll Plazas Soon: ఆగకుండా టోల్ చెల్లింపు.. ఏపీలో రెండు టోల్ప్లాజాల్లో కొత్త విధానం
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలు ప్రస్తుతం టోల్ప్లాజాల వద్ద తప్పనిసరిగా కొన్ని క్షణాలు ఆగాల్సి వస్తోంది....