హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంబా జిల్లాలోని తిస్సా–బైరాగఢ్ రహదారిపై శనివారం (ఆగస్టు 08) ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 11 మంది...
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలలపై కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల నుంచి వసూలు చేసే పాఠశాల ఫీజుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా...
Google Maps: గూగుల్ మరో మార్పు చేసింది. ఆస్క్ మ్యాప్స్ ఇప్పుడు మీ మునుపటి సంభాషణలను గుర్తుంచుకుంటుంది. మీరు ఒక యాత్రను ప్లాన్ చేయడం ప్రారంభించి, ఆ తర్వాత యాప్ను మళ్లీ తెరిస్తే,...
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయించేందుకు భార్య కుట్ర కలకలం రేపుతోంది. భర్తను ప్రమాదంగా చూపించి...
ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన యువతి అదీబా అక్కడే అదృశ్యమైందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి. అదీబా 2025 నవంబర్లోనే దుబాయ్ నుంచి హైదరాబాద్కు...