రాష్ట్ర రాజధాని అమరావతిలో తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ పతాకాన్ని...
అనంతపురం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి...
చిత్తూరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం...