తల్లికి వందనం పథకం: కోతలొద్దు.. రూ.15 వేలు ఇవ్వాలి.. వైఎస్ షర్మిల డిమాండ్
తల్లికి వందనం నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. సీఎం చంద్రబాబుకు ప్రశ్నల వర్షం కురిపించారు. యూడైస్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో…
