ఆషాఢంలోనూ తగ్గని బంగారం.. ఒక్కరోజే రూ.2,290 జంప్

Date:

ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటికీ బంగారం, వెండి ధరలు తగ్గలేదు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు, మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,290 పెరిగి రూ.1,46,510కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,100 పెరిగి రూ.1,34,300 వద్ద ట్రేడవుతోంది.

అలాగే కిలో వెండి ధర రూ.5,000 పెరిగి హైదరాబాద్‌లో రూ.2,45,000కు చేరుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,40,000గా నమోదైంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Headache Causes: రోజూ తలనొప్పి వస్తుందా? ఈ చిన్న కారణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

తలనొప్పి అప్పుడప్పుడు రావడం సాధారణమే. అయితే కొందరిని మాత్రం తరచూ, కొన్ని...

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక నేతలతో జగన్ భేటీ

https://youtu.be/7sVrEcCAR5Q తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌...

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...

సుజ్లాన్ S144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

https://www.youtube.com/watch?v=1zGJfDlgPvg D-News: ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి మరో ముందడుగు పడింది. సుజ్లాన్...