Homenewsజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతోంది : మాగంటి సునీత

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతోంది : మాగంటి సునీత

Published on

spot_img

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌ సందర్భంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో రిగ్గింగ్‌ జరుగుతోందని, ఓటర్లను భయపెడుతున్నారని, పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య జూబ్లీహిల్స్‌లో ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. మరోవైపు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ డ్రోన్ల ద్వారా పోలింగ్‌ పరిస్థితిని పర్యవేక్షించారు. దేశంలోనే తొలిసారి 150 డ్రోన్‌ కెమెరాలతో పోలింగ్‌ కేంద్రాల భద్రతను పరిశీలిస్తున్నామని తెలిపారు. మొత్తం పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోందని సీపీ పేర్కొన్నారు

Latest articles

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త నేటి నుంచి లడ్డూలు ఉచితంగా ఇస్తారు

శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు...

More like this

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...