జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతోంది : మాగంటి సునీత

Date:

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌ సందర్భంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో రిగ్గింగ్‌ జరుగుతోందని, ఓటర్లను భయపెడుతున్నారని, పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య జూబ్లీహిల్స్‌లో ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. మరోవైపు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ డ్రోన్ల ద్వారా పోలింగ్‌ పరిస్థితిని పర్యవేక్షించారు. దేశంలోనే తొలిసారి 150 డ్రోన్‌ కెమెరాలతో పోలింగ్‌ కేంద్రాల భద్రతను పరిశీలిస్తున్నామని తెలిపారు. మొత్తం పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోందని సీపీ పేర్కొన్నారు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Harish Shankar: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తెరికి రీమేకా.. ఎట్టకేలకి క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

పవర్‌స్టార్ Pawan Kalyan హీరోగా తెరకెక్కుతున్న ‘Ustaad Bhagat Singh’ సినిమాపై...

ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. కేసులు పరిష్కరిస్తే రూ.3వేలు కాదు రూ.10వేలు ఇస్తారు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇకపై మధ్యవర్తిత్వంతో కేసులు...

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వేళ కల్వకుంట్ల కవిత ట్వీట్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగా తెలంగాణ జాగృతి...

సూర్య-వెంకీ మూవీ ఫస్ట్ లుక్ విడుదల టైటిల్ అదిరిపోయిందిగా

సూర్య–వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’...