Homenewsతిరుమల శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు.. ఎక్కడ దొరుకుతాయంటే, ఆన్‌లైన్‌లో బుక్ చేస్కోవచ్చు

తిరుమల శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు.. ఎక్కడ దొరుకుతాయంటే, ఆన్‌లైన్‌లో బుక్ చేస్కోవచ్చు

Published on

spot_img

తిరుమల శ్రీవారి భక్తులకు 2026 క్యాలెండర్లు, డైరీలు అందుబాటులోకి వచ్చాయి. టీటీడీ వివిధ రకాల క్యాలెండర్లు, డైరీలను ఆకర్షణీయంగా ముద్రించి, పలు ధరల్లో అందిస్తోంది. తిరుమల, తిరుపతితో పాటు ఇతర నగరాల్లోని టీటీడీ స్టాల్స్‌లో, ఆన్‌లైన్‌లోనూ వీటిని కొనుగోలు చేయవచ్చు. భక్తుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లు చేశారు. అంతేకాదు డీడీ తీసి కూడా క్యాలెండర్లు, డైరీలు కొనుక్కోవచ్చు.. వివరాలు ఇలా ఉన్నాయి

తిరుమల శ్రీవారి భక్తుల నుంచి టీటీడీ డైరీలు, క్యాలెండర్లకు విశేష స్పంద‌న‌ వస్తోంది. ‘శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2026 సంవత్సరం 12 పేజీల క్యాలెండర్లు – 13 లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు – 75 వేలు, పెద్ద డైరీలు – 8.50 లక్షలు, చిన్నడైరీలు – 3 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.50 లక్షలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు – 2.50 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు – 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు – 3 లక్షలు, టీటీడీ స్థానిక ఆల‌యాల క్యాలెండర్లు – 10 వేలు అత్యంత ఆకర్షణీయంగా ముద్రించి అందుబాటులో ఉంచారు’ అని ఒక ప్రకటనలో తెలిపారు.

Latest articles

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్.. ఇకపై ఎన్ని అరవణ ప్రసాదం డబ్బాలు ఇస్తారంటే.

వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని...

2026లో వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది....

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు...

Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ వారికి రూ.లక్ష పూర్తి వివరాలు ఇవే.

ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన కౌలు రైతులకు...

More like this

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్.. ఇకపై ఎన్ని అరవణ ప్రసాదం డబ్బాలు ఇస్తారంటే.

వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు.. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని...

2026లో వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది....

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు...