ఏపీలో అన్నదాతలకు గుడ్‌న్యూస్.. ‘రైతన్నా.. మీ కోసం’ గురించి తెలుసా

Date:

ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పంది. సాగును లాభసాటిగా మార్చేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘రైతన్నా.. మీ కోసం’ పేరుతో ఈ నెల 24 నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం సూచించిన ఐదు వ్యవసాయ సూత్రాలపై.. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించనున్నారు. అనంతరం డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రత్యేక వర్క్‌షాప్‌లను ప్రభుత్వం నిర్వహించనుంది.

అందించింది. వ్యవసాయ రంగంలో చేపడుతున్న మార్పుల్లో భాగంగా.. సాగును లాభసాటిగా చేసేందుకు మహత్తర కార్యాక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 24 నుంచి ‘రైతన్నా.. మీకోసం’ పేరుతో ఆరు రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా నవంబర్ 29 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ- మార్కెటింగ్‌ అనుబంధ శాఖల అధికారులు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతుసేవా కేంద్రాల సిబ్బంది సహా 10 వేల మందితో గురువారం (నవంబర్ 20) ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాగా, డిసెంబర్‌ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రత్యేక వర్క్‌షాపులను ప్రభుత్వం నిర్వహించనుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...