పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరీకరణ, కొనుగోళ్లకు మద్దతు వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పొగాకు...
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వన్ప్లస్ భారత్లో ఇప్పటివరకు అందిస్తూ వచ్చిన ఆక్సిజన్ OSకు స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే లక్ష్యంతో కంపెనీ భవిష్యత్తులో కేవలం కలర్ఓఎస్ను మాత్రమే తీసుకురానుంది. టెక్...
రోజుకు కేవలం 45 రూపాయలు దాచిపెడితే.. జీవితాంతం ఏడాదికి 40,000 రూపాయల ఆదాయం వస్తుందంటే నమ్ముతారా? అవును.. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ అందిస్తున్న ఒక అద్భుతమైన ప్లాన్ ద్వారా ఇది...
నెల్లూరు జిల్లాకు చెందిన రైతు వెంకిరెడ్డి రసాయన వ్యవసాయం నుండి ప్రకృతి వ్యవసాయానికి మారి, నిమ్మ తోటలో ఏటీఎం మోడల్, అంతర పంటలతో నీటి వినియోగం, ఖర్చు తగ్గించారు. శిలీంధ్ర సమస్యలకు పుల్లటి...
August 1 New Rules: ఇప్పుడు జూలై నెల ముగియబోతోంది. ఆగస్ట్ నెల రాబోతోంది. వచ్చే నెలలో పలు అంశాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్, బ్యాంకింగ్, భారత...