ఒంగోలు సెంటర్గా మాజీ మంత్రి బాలినేని, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. జనార్దన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఒంగోలులో స్వతంత్రంగా పోటీ చేయాలన్నారు. అసలు...
టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్యపై మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టే పోలీసు నిఘా వ్యవస్థ ఈ విషయంలో ఏమైందంటూ ప్రశ్నించారు. ఇంతియాజ్ మరణానికి ముందే...
కాకినాడ ట్రాఫిక్ కష్టాలకుచెక్ పెడుతూ చేపట్టిన బైపాస్, ఏడీబీ రోడ్డు పనులు ముగింపు దశకు వచ్చాయి. త్వరలోనే ఈ బైపాస్, ఆ రోడ్డుడు అందుబాటులోకి రానున్నాయి. ఈ బైపాస్ పనులు 95శాతం పూర్తికాగా.....
హోం మంత్రి సొంత నియోజకవర్గం పాయకరావుపేట ఇప్పటి వరకు మేజర్ పంచాయతీగానే ఉంది. 2021లో మున్సిపాలిటీ చేసే అవకాశం వచ్చినా స్థానిక కారణాలతో చేయకుండా వదిలేశారు. అయితే, తాజాగా జనాభా లెక్కల ప్రకారం...
నెల్లూరు జిల్లాలో గిరిజనులకు తేనె తయారీపై ప్రభుత్వం శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గోల్డెన్ హనీ బీ ఫాం ఇండస్ట్రీ సంస్థ సభ్యులు, నెల్లూరు జిల్లా ఐటీడీఏ...