Lakshman

305 POSTS

Exclusive articles:

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే నల్లమల పరిసర గ్రామాలు, ప్రాంతాలలో ఇటీవలి కాలంలో నన్నారి సాగు పెరుగుతోంది. పెట్టుబడి...

నేతన్న సేవలో పథకం: వారికి కూడా రూ.25 వేలు సాయం.. మంత్రి సవిత ప్రకటన

నేతన్న సేవలో పథకం లబ్ధి అందని వారికి ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఈ పథకం ప్రయోజనాలు అందని అర్హులక, వారం రోజుల్లోగా ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి సవిత ప్రకటించారు. దరఖాస్తుదారులలోని...

బాలినేని- దామచర్ల ఎపిసోడ్.. రంగంలోకి టీడీపీ, జనసేన అధిష్టానాలు..

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వ్యవహారం శ్రుతి మించుతూ ఉండటంతో ఈ ఎపిసోడ్‌లోకి టీడీపీ, జనసేన పార్టీల అధిష్టానాలు జోక్యం చేసుకున్నారు. ఇరువురు నేతలు వ్యక్తిగత ఆరోపణలు,...

నెల్లూరు వైసీపీ దీక్షలో శ్రీవారి గోవింద నామాల పేరడీ.. పవన్ కళ్యాణ్ సీరియస్..

నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేయటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం గోవింద...

పీలేరు: మల్లేశ్వర కొండపై శివలింగం ప్రత్యక్షం.. క్యూ కడుతున్న భక్తజనం..

అన్నమయ్య జిల్లా పీలేరు మండలం బోడుమల్లివారిపల్లిలో శివలింగం బయటపడింది. ఊరి శివార్లలోని మల్లేశ్వర కొండపై శివలింగం లభ్యమైంది. కొంతమంది పశువుల కాపర్లు ఈ శివలింగాన్ని కొండ మీద గుర్తించారు. ఊరిజనానికి ఈ సమాచారం...

Breaking

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..

శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

రాత్రి హామీ.. ఉదయానికే పరిహారం చెక్కు అందజేత..

కళ్యాణదుర్గం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్! ఈ సీజన్‌లో తొలిసారిగా శ్రీశైలం జలాశయంలో జలవిద్యుత్...

సంగం మండలం దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ!

నెల్లూరు జిల్లా, సంగం మండలం: జంగాల కండ్రిక గ్రామంలో టీడీపీ పార్లమెంట్ అధికార...
spot_imgspot_img