గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఐటీసీ సంస్థ భాగస్వామి కానుందని స్వర్ణాంధ్ర పీ 4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు తెలిపారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 100 గ్రామాల అభివృద్ధికి...
విశాఖపట్నంవాసులకు ఉచితంగా హోమియో వైద్య సేవలు అందుతున్నాయి. గత 64 ఏళ్లుగా మాస్టర్ హోమియో వైద్యాలయంలో ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ప్రతిరోజూ ఇక్కడ 150మందికి వైద్య సేవలు అందుతున్నాయి. అంతేకాదు శనివారం,...
కూటమిలో జరుగుతున్న తాజా పరిణామాలపై బొలిశెట్టి సత్యనారాయణ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి బాలినేని ఎపిసోడ్ను ప్రస్తావిస్తూ కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పోస్టుల అంశంపై ట్వీట్ చేశారు. నామినేటెడ్ పోస్టులపై...
రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ చేయించాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. వారం వ్యవధిలో ఏపీలో ముగ్గురు అమ్మాయిలు బలైపోయారని.. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాలు...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్లో జరిగే తుది సమరంలో చోటు దక్కించుకునేందుకు ప్రతి జట్టు పక్కా వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. ప్రస్తుత సమీకరణాల ప్రకారం...