Andhra Pradesh News

వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

వైసీపీ నేతలపై ఏపీ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)పై మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆరోపణలు...

వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

వైసీపీ నేతలపై ఏపీ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వర్గాలు రాజకీయ హత్యలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో...

నెల్లూరులో రూ.17కోట్లతో చేపట్టిన168 అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రూ.17 కోట్లతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద యువతీ, యువకులను సన్మానించిన...

రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా...

వైసీపీవి రాజకీయ డ్రామాలు

డీఎస్సీ అంశంపై వైసీపీ చేస్తున్న రాజకీయ ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు తిప్పికొట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో ఆయన మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని...

Popular

Subscribe

spot_imgspot_img