పాయకాపురం, ఆగస్టు 18, D news: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్నగర్ ప్రాంతంలో రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో జీరో అవర్లో...
కర్నూలు రూరల్ బ్యూరో, D news: గత 12 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్నట్లు చెబుతున్న రూ.150 లక్షల కోట్ల విదేశీ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్...
అందాల పోటీలు మనకు తెలుసు. కానీ ప్రపంచంలోనే అత్యంత వికారమైన కుక్కను ఎంపిక చేసే పోటీ గురించి విన్నారా? అమెరికాలో ఏటా నిర్వహించే ఈ ప్రత్యేక పోటీలో 2026 విజేతగా ఆరేళ్ల పగ్...
ఇంజినీరింగ్ డిగ్రీ లేదు.. ప్రతిష్ఠాత్మక కాలేజీలో చదవలేదు. అయినప్పటికీ ఓ యువకుడు తన కెరీర్లో అద్భుతమైన జీతం వృద్ధిని సాధించాడు. ఏడాదికి కేవలం రూ.1.84 లక్షల జీతంతో కెరీర్ ప్రారంభించిన అతని వార్షిక...
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని వినుకొండ రోడ్డులో ఉన్న ఎన్ఎస్బీ కార్ డెకార్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే తీవ్రరూపం దాల్చాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో...