Andhra Pradesh News

సింగ్‌నగర్‌లో రెండో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలి…

పాయకాపురం, ఆగస్టు 18, D news: విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని సింగ్‌నగర్‌ ప్రాంతంలో రెండో ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో జీరో అవర్‌లో...

కేంద్ర ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: చింతామోహన్‌

కర్నూలు రూరల్‌ బ్యూరో, D news: గత 12 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్నట్లు చెబుతున్న రూ.150 లక్షల కోట్ల విదేశీ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌...

వింతగా కనిపించే కుక్కల కోసం పోటీ, విజేతగా జిన్నీ లూ

అందాల పోటీలు మనకు తెలుసు. కానీ ప్రపంచంలోనే అత్యంత వికారమైన కుక్కను ఎంపిక చేసే పోటీ గురించి విన్నారా? అమెరికాలో ఏటా నిర్వహించే ఈ ప్రత్యేక పోటీలో 2026 విజేతగా ఆరేళ్ల పగ్‌...

కరోనా టైంలో జాబ్ హుఫ్‌.. అదే బ్లెస్సింగ్ అయ్యింది! కట్‌చేస్తే రూ.75 లక్షల ప్యాకేజీతో కొలువు

ఇంజినీరింగ్ డిగ్రీ లేదు.. ప్రతిష్ఠాత్మక కాలేజీలో చదవలేదు. అయినప్పటికీ ఓ యువకుడు తన కెరీర్‌లో అద్భుతమైన జీతం వృద్ధిని సాధించాడు. ఏడాదికి కేవలం రూ.1.84 లక్షల జీతంతో కెరీర్ ప్రారంభించిన అతని వార్షిక...

నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు కార్లు దగ్ధం

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని వినుకొండ రోడ్డులో ఉన్న ఎన్‌ఎస్‌బీ కార్ డెకార్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే తీవ్రరూపం దాల్చాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో...

Popular

Subscribe

spot_imgspot_img